Monday, January 28, 2008

ఆకాశానికి నిచ్చెనలు

ఇంత వరకు ఎవరైనా ఆకాశానికి నిచ్చెనలు వేసి, ఆకాశాన్ని అందుకున్నారా? ఇంకొంచెం దీక్షగా, మరి కొంత మనస్సు, దృష్టి కేంద్రీకరించి చూడండి. అవిగో, అనంతమైన ఆకాశంలో లక్షలాది, కోట్లాది నిచ్చెనలు ఆకాశం అంచులను తాకుతూ కనబడటం లేదా మీకు? అన్న ఎ.జి.కృష్ణమూర్తి గారి ప్రశ్నకు అందరికీ అనంతమైన ఆకాశాన్ని అందుకోవాలనే కల కలుగుతుంది. నెరవేరని కలలుండవు అన్న మాటను మనం నమ్మితే ఎవరో మహానుభావుడు చెప్పినట్టు ప్రపంచంలో అన్ని శక్తులు మనల్ని మన గమ్యం చేరుస్తాయంటూ కృష్ణమూర్తిగారు తన జీవితానుభవాలను, తన కల సాకారమైన విధానాలను, అలా సాకారమయ్యేందుకు అతనికి సహాయ సహకారాలందించిన అందరి భావాలను మనకందిస్తూ, జీవితంలో ఆయన నేర్చుకున్న పాఠాలు (అలా అని ఇది ఆయన స్వీయ చరిత్ర కాదు) అందరిలో స్ఫూర్తిని నింపేందుకు, అందరూ విజేతలు కావాలనే ఆకాంక్షతో అందించిన చిన్న పుస్తకమే "ఆకాశానికి నిచ్చెనలు" , దీనికి ఆంగ్ల మాతృక ఆయన "దేశీ డ్రీం మర్చెంట్స్" (Desi Dream Merchants), అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో..


ముద్ర కమ్మునికేషన్స్ ఫౌండర్ ఛైర్మన్ ఎ.జి.కృష్ణ మూర్తి గారు అతి తక్కువ పెట్టుబడితో, ఒకే ఒక్క క్లైంట్తో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ప్రారంభించారు. కేవలం తొమ్మిదేళలలో ముద్ర భారతదేశంలో అతి పెద్ద అడ్వర్టైజింగ్ ఏజన్సీ లలో ప్రథమ స్థానాన్ని చేరుకుంది. ఈ పుస్తకంలో ముద్ర గురించి కూడా మనం తెలుసుకుంటాం. కలలు కంటే సరిపోదు. ఆ కలను సాకారం చేసుకోవడానికి ఎలా ప్రయత్నించాలి, ఏ విధంగా పయనించాలి, ఏదైనా ఒక పనిని సాధించడానికి ఎలా కృషి చేయాలి మొదలైన విషయాలను ముద్ర టీం వాళ్ళు అంటే అంతటి గొప్ప సంస్థలో ఉద్యోగం చేసిన వారు, తద్వారా వారి కలలను సాకారం చేసుకున్న వాళ్ళు చాలా చక్కగా వివరించారు. ముద్ర గొప్పతనం చెప్తూనే, అందుకు వాళ్ళు పడ్డ శ్రమను కూడా తెలియజేసారు. యాడ్ ఏజెన్సి అంటే మృదువుగా, నాజూకుగా మాట్లాడటం, స్టైల్గా అటూ, ఇటూ తిరగడం, వేరే వాళ్ళు కష్టపడి దంచుతుంటే ఇంకెవరో భుజాలెగరేయడమన్నది కేవలం అపోహేనని, ఏసీ రూముల్లో, ఈజీ చైర్లో కూర్చుని చేసే పని కాదని, అసలు యాడ్ ఏజెన్సీ అంటే ఏంటో తెలియజెప్పిందీ పుస్తకం. అలాగే జీవితంలో విజయాలను సొంతం చేసుకునేందుకు కావల్సినంత ఉత్సాహం, ఊరడింపునిస్తుంది.


ముందుగా ఏ పనైనా చేయాలంటే వ్యక్తులు సరైన వాళ్ళై ఉండాలి, సవాళ్ళని ఎదుర్కోవాలి, ప్రతీ నిమిషం కొత్తగా శ్వాసించాలనే ఉత్సాహం వారికుండాలి. ఇలాంటి వ్యక్తులే ముద్రలో పని చేసారు, ముద్రకు అంకితమయ్యారు, ముద్ర మనుషులయ్యారు. "తిక్కల్లేని ప్రతిభ, పొగరులేని ప్రావీణ్యం" అన్న ముద్ర ఫిలాసఫి మనమూ ఫాలో అయితే మనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకోవచ్చు కదా. అవసరం కొత్త దారిని చూపిస్తుంది. సంస్థ లేదా పని అవసరాన్ని బట్టి, ఏ పని చేసినా గట్టి నమ్మకంతో ముందుకెళ్తే, అవసరం వచ్చిన వెంటనే ఓ ప్లాన్‌తో సిద్ధంగా ఉంటూ, ఆలస్యం చేయకుండా ఆచరణలో పెడుతుంటే మొదట కొన్ని ఒడిదుడుకులెదురైనా పని మాత్రం తప్పక పూర్తవుతుందని, ఎంతో హాయిని కలిగిస్తుందని 'ముద్ర పధ్ధతి" ద్వారా మళ్ళీ ౠజువైంది. అవసరం మంచి ఆలోచనలను కూడా రేకెత్తిస్తుంది. అందుకే ఆ దిశగా అందరూ ఆలోచించినట్లైతే ఇంకా ఎన్నో విజయాలు సాధించవచ్చు. కొత్త పుంతలు తొక్కడానికి నగర నేపథ్యం అవసరం లేదు, మేథావులుగా చలామణీ కానక్కర్లేదు, టక్కు టమారా విద్యలు ప్రదర్శించి, ప్రసంశలు పొందక్కర్లేదు. సూటిగా చెప్పాలంటే- విభిన్న్నంగా ఆలోచించడం మొదలుపెడితే, నీ గమ్యాన్ని నీవే నిర్దేశించుకుంటావు, నీకెవరూ కొమ్ములు తిరిగిన మేథావులు చెప్పనవసరం లేదని ముద్ర నమ్మకం, నాకూ నమ్మకమే. సాధారణంగా అందరూ నిజాలు వినడానికి ఇష్టపడతారు కానీ వాళ్ళు చిన్నబుచ్చుకునే విషయాల్ని చెప్పినప్పుడు మాత్రం అసహ్యించుకుంటారు. సంస్కృతంలో ఓ నానుడిలా, నిజం చెప్పాలి, ఇష్టమైన మాట చెప్పాలి, ఇష్టం లేనిది నిజమైనా చెప్పకూడదు. అలాగే అబద్ధం, ఇష్టమైనదైనా చెప్పకూడదు. అందుకే ఆ సంస్థలో ఉద్యోగులు నిజమే చెబుతూ, నిజాయితీగా ఉంటూ, ఎంతో కృషి చేస్తూ, ప్రతిభా పాఠవాలను ప్రదర్శించిన ఫలితంగా రెండు బ్రాండ్లు సాధించిన విజయాల్ని యావత్ అడ్వర్టైజింగ్ పరిశ్రమ గుర్తించింది. మనకూ తెలుసు అవేంటో, మొదటిది విమల్, రెండో బ్రాండ్ రస్న - దేశాన్ని ఓ ఊపు ఊపేశాయి. కసి, పట్టుదల, సాధించాలనే తపన, కృత నిశ్చయాలతో ముందుకు వెళితే విజయం ఎవరికైనా తథ్యమని తెలుసుకోవచ్చు. కానీ, పెరుగుతున్న కొద్దీ విజయానికి కారణమైన అంశాల్ని మర్చిపోకూడదు.



ఇక చాలా మంది హోదా, జీతం, ఆఫీసు సౌకర్యాలు ... మొదలైన వాటితో తృప్తిపడిపోతారు. బలిసిన పిల్లి ఎలాగైతే కదలడానికి తెగ కష్టపడిపోతుందో, వీళ్ళు కూడా అంతే. ఉన్న దాంతో తృప్తి పడిపోతారు. మనలోగానీ, మన సంస్థలో లేదా పనిలో గానీ ఎప్పుడైతే ఎదుగుదల ఆగిపోయిందో మనకు గడ్డు రోజులు వచ్చినట్టే, క్షీణ దశ ఆరంవ్భమైనట్టే!! భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, మనం ఎలా కావాలనుకుంటే, దాన్ని అలా రూపొందించుకోవచ్చు. మనం వేగంగా, పెద్దగా అభివృద్ధి చెందాలి. ఏ రంగంలోనైనా, నిలదొక్కుకోవాలంటే పైకి సులువుగా ఎగరగలం. భారం ఎక్కువైన కొద్దీ, మరో కక్ష్యలోకి వెళ్ళాలంటే అధిక శక్తి అవసరం. ఫోర్లు, సిక్స్లు కొడితేనే మరో ఓవర్ ఆడే అవకాశం కలుగుతుందన్న ఎజికెగారి మాటలు ఆ ఆర్గనైజేషన్ బిహేవియర్ అండ్ డెవలప్మెంట్ వృత్తి నిపుణులైన డాక్టర్ నాగానంద్కే కాదు, అందరికీ కర్తవ్య బోధ చేస్తాయి. ఏదైనా లక్ష్యాన్ని చేరుకోవాలనుకోవాలి. ఆ లక్ష్యం చంద్రుడనుకుంటే, మనం చంద్రుణ్ని చేరుకోవచ్చు లేదా చేరలేకపోవచ్చు, కనీసం చెట్టు చివరిదాకా వెళ్ళినా మంచిదే. అందుకే ముందుగా పనిని ప్రారంభించాలి. ఓ చోట స్థిరంగా ఉన్న లక్ష్యాన్ని ఎవరైనా చేధించగలరు. కదులుతున్న మత్స్య యంత్రంలాంటి లక్ష్యాన్ని కొట్టాలంటే, అది అర్జునుల వల్లే సాధ్యం! మనం అర్జునులం కావాలి. మనం చేసే ప్రయత్నంల విఫలం కాకూడదనుకుంటూ ముందుకు సాగాలి.


ముద్ర సంస్థకు ప్రత్యేక ఆభరణాలైన ఆ పద్ధతి, పనితీరు, ఆ తపన మొత్తంగా ముద్ర ఫిలాసఫీ విలక్ష్ణమైంది. అది అందరినీ కలిసికట్టుగా, ఓ జట్టుగా ఉంచుతుంది. అలాగే 'ఇది మనదీ అనుకునేట్టు చేస్తుంది. ఈ ఫిలాసఫి పుస్తకాల్లో ఉండదు. ఎగిరి అందుకుందామంటే ఎక్కడా కనబడదు. కన్న కలను సాకారం చేసుకోవాలంటే అందుకు తగ్గట్టుగా కష్ట పడాలి. అందరికంటే "కొంచెం ఎక్కువ"గా. ఆ "కొంచెం ఎక్కువ" పని చేసి, ఎంతో మంది హీరోలయ్యారు., ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు. "ఎవరూ గొప్పవాళ్లుగా పుట్టరు", అనే విషయాన్ని ఎప్పుడూ గుర్తు చేసుకుంటూండాలి. అలాగే అద్భుతాల్ని ఎవరైనా సాధించొచ్చు, అందరూ సాధించొచ్చు. కేవలం నాలుగు లక్షణాలు - ప్రతిభా పాఠవాలు, సాధించాలనే కోరిక, పని మీద వ్యామోహం, నిజాయితీ లు. ఇందులో ఏ ఒక్క లక్షణం లేకపోయినా విజయం సాధించడం కష్టమని వేరే తెలుసుకోనవసరం లేదు. అలా ఎదిగే దశలో కిందపడినా మామూలు వారైతే నవ్వుతారు, పట్టించుకోకుండా వెళ్ళి పోతారు కానీ ముద్ర మనుషులు మాత్రం అలా నవ్వరు, లోపల్లోపల కూడా ఎవరూ సంతోషించరు. అయ్యో! ఇలా జరిగిందా అని సానుభూతితో ఓ మాటనేసి ఎవరూ వెళ్ళిపోరు, కిందపడితే లేపి, ముందుకు నడిపించడానికి వంద చేతులు సిద్ధంగా ఉంటాయి. భారతీయ కుటుంబ వాతావరణంలో ఎవరైనా విఫలమైనపుడు అవమానించడం ఉండదు. అలాగే వారి ఆశయాన్ని అనుమానించడముండదు. అన్నిటికీ మించి, అందర్ని ముందుకు నడిపించడానికి, అవసరమైనపుడు సహాయమందించడానికి కుటుంబ పెద్ద ఉండనే ఉంటారు. అయితే ఈ మధ్య కొంత మంది భారతీయ సంస్కృతిని ఆకళింపు చేసుకోలేకపోవడం వళ్ళ అలా నవ్వుతున్నారు, పట్టించుకోకుండా ఉంటున్నారు కానీ నిజానికి భారతీయ సంస్కృతిలో అవమానించడమనేది ఉండదు. అందుకే భారతీయ సంస్కృతికి అంత గొప్ప పేరు. ప్రతిభా ప్రావీణ్యాలను గుర్తించడానికి పై పై మెరుగుల హడావిడి అవసరం లేదని, మనదైన పద్ధతిలో ముందుకు వెళ్ళొచ్చని, తాను నమ్మిన ఆశయాలతో ప్రచారం చేయొచ్చని, ప్రభావం కలిగించ్చొచ్చని, ఆలోచన మంచిదైనప్పుడు, అది వస్తువైనా, ప్రదేశమైనా, మనిషైనా, విజయం తప్పక లభిస్తుందని ముద్ర ద్వారా, ఈ పుస్తకం ద్వారా తెలియవస్తుంది. ఎలాంటి ఆటంకాలు లేకుండా పని సాఫీగా జరిగిపోవాలి. పని జరిగి తీరాలి, ఎలాగైనా సరే, ఎప్పుడైనా సరీ, అదే కదా వర్క్ కల్చర్.



ఇక ఈ పుస్తకం రెండవ భాగం ఎజికె గారు నేర్చుకున్న పాఠాలు. ఆయన వాటిని తన వ్యాసాలుగా బిజినెస్ స్టాండర్డ్ పత్రికలో "ఎజికె స్పీక్" కాలంలో కూడా ప్రచురింపజేసరు. సెప్టెంబర్ 3,2004 నుండి ఆగష్టు 19, 2005 వరకు 15 రోజులకొకసారి ప్రచురితమైన, పేరొందిన వ్యాసాలు. మొదటిగా ఆయన నేర్చుకున్నది,మనకు తెలియజేసింది పని,పని,పని. ఈ రోజుల్లో చాలా మంది యజమానులు, తమ ఉద్యోగులు రోజంతా కష్టపడిపోవాలనే కోరుకుంటారు. అలా లేనప్పుడు తెగ బాధ పడిపోతుంటారు, అంతేకాక, వళ్ళ కోసం కొత్త కొత్తగా ఏవో సృష్టిస్తుంటారు. అయితే చేయాల్సిందది కాదని, ఇలాంటి విషయాలను కొంచెం తేలిగ్గా తీసుకుంటూ, వారిని కొంచెం విశ్రాంతి తీసుకోనిస్తూ, కోపం తెచ్చుకోకుండా ఉంటే, వాళ్ళు రిలాక్సయ్యాక, తిరిగి ఎంత ఉత్సాహంగా పనిని ప్రారంభిస్తారో చూస్తే ఎటువంటి సంస్యలుండవంటూ ఉదహరణలతో చెప్పారు.



గురుశిష్య పరంపర అలా సాగిపోవాలంటారయన. దానిక్కారణం ఓ సంస్థ నిలదొక్కుకోవాలంటే ఒకరి నుంచి ఒకరు అందిపుచ్చుకోవడమనే ప్రక్రియ నిరంతరంగా జరుగుతుండాలి. ఈ అంది పుచ్చుకోవడం ఏ ఇద్దీరి మధ్యనైనా ఆగిపోకూడదు, అలా సాగిపోవాలి. ప్రతిభా పాఠవాలు, ప్రావీణ్య నైపుణ్యాలను ఒకరి నుంచి ఒకరు అందిపుచ్హ్చుకోవడం ద్వారానే సృజనాత్మక ప్రక్రియ జీవిస్తుంది, అభ్వృద్ధిని సాధిస్తుంది, అన్నింటిని మించి విజయ పథాన పయనిస్తుంది. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. ముందు తరం వదిలివెళ్ళిన పనిని కొనసాగించాలి. అయితే సొంతంగా విజయాలు సాధించగలమనే విషయాన్ని నిరూపించాలని కొత్త తరాల్ వారు భావిస్తుంటారు.గురుశిష్య పరమపర అలా సాగిపోవాలంటారయన. దానిక్కారణం ఓ సంస్థ నిలదొక్కుకోవాలంటే ఒకరి నుంచి ఒకరు అందిపుచ్చుకోవడమనే ప్రక్రియ నిరంతరంగా జరుగుతుండాలి. ఈ అంది పుచ్చుకోవడం ఏ ఇద్దీరి మధ్యనైనా ఆగిపోకూడదు, అలా సాగిపోవాలి. ప్రతిభా పాఠవాలు, ప్రావీణ్య నైపుణ్యాలను ఒకరి నుంచి ఒకరు అందిపుచ్హ్చుకోవడం ద్వారానే సృజనాత్మక ప్రక్రియ జీవిస్తుంది, అభ్వృద్ధిని సాధిస్తుంది, అన్నింటిని మించి విజయ పథాన పయనిస్తుంది. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. ముందు తరం వదిలివెళ్ళిన పనిని కొనసాగించాలి. అయితే సొంతంగా విజయాలు సాధించగలమనే విషయాన్ని నిరూపించాలని కొత్త తరాల్ వారు భావిస్తుంటారు.గురుశిష్య పరమపర అలా సాగిపోవాలంటారయన. దానిక్కారణం ఓ సంస్థ నిలదొక్కుకోవాలంటే ఒకరి నుంచి ఒకరు అందిపుచ్చుకోవడమనే ప్రక్రియ నిరంతరంగా జరుగుతుండాలి. ఈ అంది పుచ్చుకోవడం ఏ ఇద్దీరి మధ్యనైనా ఆగిపోకూడదు, అలా సాగిపోవాలి. ప్రతిభా పాఠవాలు, ప్రావీణ్య నైపుణ్యాలను ఒకరి నుంచి ఒకరు అందిపుచ్హ్చుకోవడం ద్వారానే సృజనాత్మక ప్రక్రియ జీవిస్తుంది, అభ్వృద్ధిని సాధిస్తుంది, అన్నింటిని మించి విజయ పథాన పయనిస్తుంది. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. ముందు తరం వదిలివెళ్ళిన పనిని కొనసాగించాలి. అయితే సొంతంగా విజయాలు సాధించగలమనే విషయాన్ని నిరూపించాలని కొత్త తరాల్ వారు భావిస్తుంటారు.గురుశిష్య పరమపర అలా సాగిపోవాలంటారయన. దానిక్కారణం ఓ సంస్థ నిలదొక్కుకోవాలంటే ఒకరి నుంచి ఒకరు అందిపుచ్చుకోవడమనే ప్రక్రియ నిరంతరంగా జరుగుతుండాలి. ఈ అంది పుచ్చుకోవడం ఏ ఇద్దీరి మధ్యనైనా ఆగిపోకూడదు, అలా సాగిపోవాలి. ప్రతిభా పాఠవాలు, ప్రావీణ్య నైపుణ్యాలను ఒకరి నుంచి ఒకరు అందిపుచ్హ్చుకోవడం ద్వారానే సృజనాత్మక ప్రక్రియ జీవిస్తుంది, అభ్వృద్ధిని సాధిస్తుంది, అన్నింటిని మించి విజయ పథాన పయనిస్తుంది. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. ముందు తరం వదిలివెళ్ళిన పనిని కొనసాగించాలి. అయితే సొంతంగా విజయాలు సాధించగలమనే విషయాన్ని నిరూపించాలని కొత్త తరాల్ వారు భావిస్తుంటారు.గురుశిష్య పరమపర అలా సాగిపోవాలంటారయన. దానిక్కారణం ఓ సంస్థ నిలదొక్కుకోవాలంటే ఒకరి నుంచి ఒకరు అందిపుచ్చుకోవడమనే ప్రక్రియ నిరంతరంగా జరుగుతుండాలి. ఈ అంది పుచ్చుకోవడం ఏ ఇద్దీరి మధ్యనైనా ఆగిపోకూడదు, అలా సాగిపోవాలి. ప్రతిభా పాఠవాలు, ప్రావీణ్య నైపుణ్యాలను ఒకరి నుంచి ఒకరు అందిపుచ్హ్చుకోవడం ద్వారానే సృజనాత్మక ప్రక్రియ జీవిస్తుంది, అభ్వృద్ధిని సాధిస్తుంది, అన్నింటిని మించి విజయ పథాన పయనిస్తుంది. ఇది ఏ రంగానికైనా వర్తిస్తుంది. ముందు తరం వదిలివెళ్ళిన పనిని కొనసాగించాలి. అయితే సొంతంగా విజయాలు సాధించగలమనే విషయాన్ని నిరూపించాలని కొత్త తరాల్ వారు భావిస్తుంటారు.అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!అందుకు, వంశ పారంపర్యంగా వస్తున్న వ్యాపారాలను, వృత్తులను విస్మరిస్తుంటారు కనుక ఎంత కష్ట పడినా, గొప్ప గొప్ప సంస్థల్ని నిర్మించలేకపోతున్నారు. టాటాలు, బిర్లాలు, అంబానీలు లా అనుకోకపోవడం వల్ల వారికి ఎంత అభివృద్ధి కలిగిందో మనకు తెలుసు కదా. అలా చేసినంత మాత్రాన చేసిన పనినే మళ్లీ చేసినట్టు కాదు. కొత్త తరం ఎప్పుడూ కొత్త డ్ర్ష్టితోనే చూస్తుంది. డాంతో కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటాయి. ఇదో సృజనాత్మక ప్రపంచం!! అందులో మనం భాగస్వాములం. ఓ కొత్త ఆలోచనతో ప్రయోగం చేయడం కన్నా ఉన్న ఆలోచనను ముందుకు తీసుకెళటం ఎన్నొ రెట్లు మంచిది. కొత్త తరాలు వస్తుంటే, ఉన్న అలోచనలు కూడా కొత్త రూపాల్ని సంతరించుకుంటునే ఉంటాయంటే ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి కదూ!

మనుషులు గుంపులుగా, సమూహాలుగా ఉన్నప్పుడు వాళ్లల్లో బాధ్యతాయుతమైన ప్రవృత్తి పలచబడిపోతుందట! ఎవరో ఒకరు చూస్తారులే, ఏదో చేస్తారులే అనే భావం పెరిగిపోయి, అందరూ అలా అనుకుంటూ, ఎవరూ ఏమీ చేయరు. ఫలితం శూన్యం. నిజానికి ఇదో పెద్ద సమస్య కాదు. స్పష్టమైన నాయకత్వం లేకపోతే ఏదైనా సరే బాధ్యతను తన దగ్గర్నుంచి వేరే వ్యక్తి నెత్తి మీదకు నెట్టేద్దామనే అనుకుంటారు. కనుక, నాయకుడు పటిష్టంగా ఉండాలంటారు. మంచి నాయకుడ్ని ఎంపిక చేసుకుంటే మంచి ఫలితం వస్తుంది.అందుకు ముఖ్యంగా ఉండాల్సింది నూటికి నూరు శాతం నమ్మకం. చూడనిదాన్ని నమ్మటం విశ్వాసం. ఆ విశ్వాసానికి ప్రతిఫలం నమ్మినదాన్ని చూడటం. ఏదైనా సాధించవచ్చని కొందరు ఆత్మవిశ్వాసంతో, అపార నమ్మకంతో చెప్పే మాటలు ఒక్కోసారి అర్థం లేనివిగా అనిపించినా, నమ్మకమనేది నూరు శాతం ఉంటే తప్పకుండా విజయం వరిస్తుంది. ఇది కేవలం ఒక్క వ్యాపారానికో, పనికో వర్తించింది కాదు, నిత్య జీవన విధాన వ్యవహారాలకూ వర్తిస్తుంది. పూర్తి విశ్వాసంతో చేసిన కొన్ని ప్రయోగాలు సంచలనాలు సృష్టించాయి కదా. క్లుప్తంగా ఎజికె గారి మాటల్లో చెప్పాలంటే, మనం నమ్మేదాన్ని బట్టే వాస్తవం ఉంటుంది. అదీ ఎప్పుడంటే నూటికి నూరు శాతం మన నమ్మకం ఉన్నప్పుడు. జీవితంలో ప్రతీ పనికీ ఓ సమయం ఉంటుంది. అదెప్పుడు వస్తుందో, ఎవరికి వారికే తెలుస్తుంది. దేనివల్ల మనకు హాని కలుగ్గుతుంది, దేనివల్ల మనకు లాభం చేకూరుతుంది, ఈ విషయాలు తెలుసుకుంటే జీవితంలో దీర్ఘకాళిక ప్రయోజనాలు పొందవచ్చు. నాలుగు రోడ్ల జంక్షన్లో ఉన్నప్పుడు ఏ రోడ్డులో వెళ్తే మంచిదన్న సంగతి ఎలా తెలుస్తుంది? అదే నేర్చుకోవాలి. ఉద్యోగం ఎంపిక చేసుకునేటప్పుడు, ఏ రంగం మనకు సరైనదో నిర్ణయించి, ఆ తరువాత సంస్థను ఎంచుకోవాలి. సంస్థలు కూడా వ్యక్తుల వంటివే. అందుకే మన మనస్తత్వానికి, పనితీరుకు సరిపోయే సంస్థను ఎన్నుకోవాలి. తర్వాత బాస్ సంగతి... బాస్గా ఉన్న వ్యక్తే, కొంతకాలం మనకు ఫ్రెండ్గా, గైడ్గా ఉండాల్సి వస్తుంది. మన భావాలకు వ్యతిరేకంగా ఉండే నాయకుడిని ఎంపిక చేసుకోవద్దంటారు. అయితే ఇవన్నీ ఒకే రోజులో అయిపోయేవి కావు. చాలా సమయం పడుతుంది. సులభంగా కూడా అయ్యేవి కావు. కష్టపడి సాధించాలి. అందుకే ముందుగా మనకేం కావాలో, ఎప్పుడు కావాలో తెలుసుకుంటే, మన మార్గంలో వచ్చే ఆటంకాల్ని ఎదుర్కోగలం, ఇవన్నీ జరిగితే కలల్ని నిజం చేసుకుని ఆనందించగలం. నిజమే కదా మరి. ఎప్పుడూ విజయాలే రావు. ఓటమిని కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఓడిపోవడం కూడా ఒక కళే. జీవితంలో ఎప్పుడూ ఒకరికే విజయాలు రావు, రాకూడదు కూడా అని అంటుంటారు. ఒక్కొకరికీ ఒక్కో సమ్యంలో, సందర్భంలో విజయం దక్కితేనే అందరి జీవితాలకు సార్థకత చేకూరుతుందట. అయితే ఎంత హుందాగా గెలుస్తామో, ఓడిపోయినప్పుడూ అంతే గౌరవంగా, హుందాగా ఉండాలంటారాయన. అది ఎక్కడైనా, రాజకీయాలు, వ్యాపార లేదా ఇతర సొంత విషయాలు కావచ్చు.

చాలా సమయాల్లో మనల్ని ఎవరైనా కాదన్నా, వాళ్ల ద్వారా మనసు గాయపడినా ఒక్కసారిగా మన ఆలోచనా విధానం మారిపోతుంది. దాంతో అర్థం లేని ఆరోపణలు, విమర్శలు చేసేస్తాం. అలా కాక సమ్యమనంతో వ్యవహరించి, పరిస్థితిని చక్కదిద్దితే అన్ని సంస్యలూ పరిష్కారమౌతాయి. మనల్ని పరిశీలించేవాళ్లు మనం ఓడిపోయినప్పుడైనా, గెలిచినప్పుడైనా ఒకేలా చూస్తారు, మనం సమ్యమనంతో ఉంటే. అలా కాక, ఓడిపోయామని ఎదుటివాళ్లని ధూషిస్తే సంబంధ బాంధవ్యాలు కూడా తెగిపోతాయి. తిరిగి ఏర్పరచుకోవడం చాలా కష్టం. తప్పులు సరిదిద్దుకుంటే మరో మెట్టు పైకెళ్ళవచ్చని ముద్రలో జరిగిన తన అనుభవాలను చెప్పారు కృష్ణమూర్తి గారు. ఇలా మనం సాగిస్తున్న జీవితంలో మనం నమ్మిన వారు నమ్మక ద్రోహులు కావచ్చు . మనల్ని మోసం చేయొచ్చు. అలా అని వారిని ముందుగా కనిపెట్టలేం, ఇలాంటి కుట్రలు, కుతంత్రాల మధ్యే మనం మనుగడ సాగించాలి. అలాగని "ఎవరినీ నమ్మకూడదు" అని అనుకోలేం. వీరిలో నమ్మకస్తులుంటారు. నిజానికి నమ్మకం, అనుబంధం లేకపోతే మనం జీవితంలో ముందుకెళ్ళలేం. నమ్మకాన్ని వమ్ము చేసేవాళ్ళు ఎంతమంది తారసపడినా, నమ్మకస్తుల సంఖ్యను పెంచుకుంటూపోవడమే తెలివైన పనంటారు ఎజికె, తాను నమ్మిన వాళ్ళు మోసం చేసిన అనుభవాలతో. మన విజయానికి ముఖ్య సూత్రం "పనే పరమావధి". ధైర్యం చేసి ఏ పనైనా చేయాలి. మనకెందుకులే అని కాకుండా, అది మన పని కాకపోయినా, చేయవల్సిన అవకాశం, సందర్భం వస్తే తప్పకుండా చేయాలి. ముందు తరాల వారిని సరైన దిశలో నడిపించాలి. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఏ బాటలో నడిస్తే - భవిష్యత్ తరాల వారు కూడా అదే మార్గంలో పయనిస్తారు, దీని కోసం ప్రత్యేకించి కష్టపడనక్కర్లేదు, ముందు పని చేయాలి, జస్ట్ డు ఇట్ అన్న మాటలు నిజంగా స్ఫూర్తిదాయకం.
ఎజికె గారు సాధించిన విజయాల వెనుక మూడు సూత్రాలున్నాయట. మొదటిది వ్యక్తిత్వానికి అడ్రస్ మనం వేసుకునే డ్రస్. సింపుల్గా ఉండాలిగానీ ద్రస్సింగ్ పట్ల అశ్రద్ధ కనబరచాలి. ఎందుకంటే మనల్ని మనం పూర్తిగా పరిచయం చేసుకునేంత వరకూ మన వ్యక్తిత్వాన్ని తెలిపేది మన డ్రస్సేగా. రెండవది సమయపాలన. ముందుగానైనా ఉండొచ్చుగానీ, ఆలస్యం కాకూడదు. అలా ఆలస్యమైతే కలిగే భావన ఎంతో వేదనకు గురి చేసి, గిల్టీ ఫీలింగ్ కలిగించి, ఆత్మ విశ్వాసాన్ని కోల్పోయేలా చేస్తుంది. ఇక మూడవది మనం రోజూ కార్యకలాపాలు ఒక లిస్ట్ రాసుకుంటే, ఓ రోజు పూర్తయ్యాక, లిస్ట్ చూసుకుంటే, మన జీవితంలో ఒక అమూల్యమైన రోజు ఎలా గడిపామో మనకు తెలుస్తుందంటూ, అలా చేయడం వల్ల ఆయనకు ఎన్నో విజయాలు వచ్చాయంటారు. అంతేకాక, వీటిని పాటించడంలో విఫలమైన వారు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కున్న సందర్భాలున్నాయట. ఇక కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, ఇగోను పక్కన పెట్టాలి. లేకపోతే తన కోపమే తన శత్రువని మనకందరికీ తెలుసు కదా. ప్రత్యర్థుల్ని గౌరవిస్తూ, అవరోధాల్ని ఎదుర్కొని విజయం దక్కించుకోవాలి. ఒకవేళ ఓడిపోయినా మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలి. కెరటం కావాలి మనకు ఆదర్శం, పడినందుకు కాదు, పడినా లేచినందుకు. జీవితం నేర్పిన పాఠాల్ని గుర్తు పెట్టుకుని, అడుగు ముందుకేస్తే, రేపు మనదే, గెలుపు మనదే అన్న ఆయన మాటలను నిజంగా ఒప్పుకోక తప్పదు. ఇక్కడ ఇంకో విషయముంది. మనం ప్రతీదీ శాశ్వతమని అనుకోవడం వల్ల దానిని సకాలంలో చేయం. అశాశ్వతం అనుకున్న రోజున జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ అన్ని పనుల్ని సత్వరం నెరవేర్చాలని అనుకుంటున్నాం. జీవితంలో మనకెదురయ్యేవన్నీ ఒక రకమైన బహుమతులు. వాటిని స్వీకరించాలి, అనుభవించాలి, సంతోషించాలి. మనకు ఎప్పుడు ఎలాంటి అవకాశం వస్తుందో తెలీదు. అందుకే వచ్చిన ఛాన్స్ని సద్వినియోగం చేసుకోకపోతే, అంతకు మించి పెద్ద తప్పు వేరేదీ ఉండదు. నిజమే కదా.

కోరికలు గుర్రాలంటారు, అవి ఒక్కోసారి దెయ్యాలుగా కూడా మారుతుంటాయి. ఎవరైనా కోరికలకు అతీతులు కారు. కోరిక ఓ స్థాయిలో నెరవేరగానే సరిపోదు. ఇంకా పై స్థాయిలో అవి నెరవేరాలని మనం కోరుకుంటాం. సంతృప్తి అనేది లేకపోతే కోరికలు నెరవేరలేదనే ఆవేదన, ఆక్రోశం పెరిగిపోతాయి. కనుక, కోరికల్ని అభివృద్ధి చేసుకోవద్దంటారు, వాటిని అంతం చేయాలంటారు.

సమిష్టి కృషిని గౌరవించే ఈ పుస్తక రచయిత, తన బృందంలో సభ్యుల అభిప్రాయాలకూ ఈ పుస్తకంలో పెద్ద పీట వేశారు. అందరి అంతరంగ భావాల అద్భుత విశ్లేషణలకు ఈ పుస్తకం ఉపయోగపడుతుంది. జీవిత గమ్యం తెలుసుకుని కలలు కన్న ప్రతీ ఒక్కరం ఆకాశానికి నిచ్చెనలు వేసి, విజేతలమై ఇతరులకూ మార్గదర్శకులం కావచ్చు. అలా కావాలని ఆశిస్తాను.